Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు: జయసూర్య ఘనవిజయం!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో సచిన్ సేన ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య రాజకీయాల్లో రాణిస్తున్నాడు. ఫలితంగా గురువారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు.

శ్రీలంక దేశాధ్యక్షుడు మహీందా రాజపక్సే పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యూపీఎఫ్ఎ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన సనత్ జయసూర్య మాథరై జిల్లాకు చెందిన నియోజకవర్గంలో విజయం సాధించాడు.

కాగా.. ఐపీఎల్ మూడో సీజన్లో 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ తరపున ఆడే శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్యకు శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్నియూపీఎఫ్ఎ తెలియజేసింది.

ఇదిలా ఉంటే.. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఘనవిజయం సాధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

Show comments