Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక క్రికెటర్లకు కౌన్సెలింగ్ : గీతాంజన

Webdunia
లాహోర్ దాడిలో గాయపడిన శ్రీలంక క్రికెటర్లు... సాధ్యమైనంత తొందరగా భయానక అనుభవాలను మర్చిపోయి మానసికంగా, శారీరకంగా కోలుకునేందుకు వీలుగా, కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు.. ఆ దేశ క్రీడల శాఖ వైద్య విభాగం డైరెక్టర్ జనరల్ గీతాంజన మెండిస్ పేర్కొన్నారు.

ఈ విషయమై గీతాంజన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... క్రికెటర్లు తిరిగీ గాడిలో పడేందుకు, అన్ని రకాలుగా సంసిద్ధులయ్యేందుకు ఈ కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒక నెల లోపు క్రికెటర్లు మళ్లీ మైదానంలో అడుగు పెట్టేలాగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్లతో వారి బంధువులు తోడుగా ఉన్నారనీ... వారి సాన్నిహిత్యం క్రికెటర్లకు సౌకర్యాన్ని, హాయిని ఇస్తుందని గీతాంజన మెండిస్ అన్నారు. సొంతవారు తోడుగా ఉండటం వల్ల.. వారు మరింత తొందరగా కోలుకోగలరని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments