Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశిథరూర్-మోడీల వ్యవహారంపై 10 రోజుల్లో సమావేశం!: బీసీసీఐ

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌ కోసం ఎంపికైన కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి శశిథరూర్- ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంపై రానున్న పది రోజుల్లో ఐపీఎల్ కౌన్సిల్‌తో సమావేశం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం వెల్లడించింది.

కొచ్చి ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేసిన రెండెజ్‌వౌస్ సంస్థకు చెందిన రహస్య వాటాదారుల వివరాలను ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ట్విట్టర్‌లో బయటపెట్టడంతో రెండెజ్‌వౌస్ సంస్థ బీసీసీఐకి నోటీసు పంపింది. ఈ నోటీసులో కొచ్చి ఫ్రాంచైజీ జట్టును కొనుగోలు చేయడంలో శశిథరూర్, లలిత్ మోడీల ప్రమేయంపై వివరంగా పేర్కొంది.

రెండెజ్‌వౌస్ పంపిన లీగల్ నోటీసును పరిశీలించిన బీసీసీఐ.. కొచ్చి ఫ్రాంచైజీ జట్టు వ్యవహారంపై ఐపీఎల్ కౌన్సిల్‌తో రానున్న పదిరోజుల్లో సమావేశం కానుందని బీసీసీఐ అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా మంగళవారం మీడియాతో తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments