Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శలను పట్టించుకోను: టెండూల్కర్

Webdunia
గత ఏడాది సీనియర్లను లక్ష్యంగా చేసుకొని భారత క్రికెట్‌లో తీవ్రస్థాయిలో వచ్చిన విమర్శలను తాను పట్టించుకోలేదని టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. విమర్శలకు తానెప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. దీనర్థం వారి అభిప్రాయాలన్నీ వాస్తవాలు అని కాదు.

విమర్శలన్నీ ఒక్కొక్కరి అభిప్రాయాలు మాత్రమే. అందుకే వాటికి ప్రాధాన్యత ఇవ్వనని, వీటి కంటే దృష్టిపెట్టాల్సిన పెద్ద అంశాలు తనకు చాలా ఉన్నాయని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఎప్పుడూ ఇటువంటి వాటి గురించి చర్చించే వారు ఉంటారు. వారిని చర్చించుకోనివ్వండి. నేను మాత్రం వారు చేసే విమర్శలను పట్టించుకోనని టెండూల్కర్ ఓ ఫ్యాషన్ మేగజైన్‌తో చెప్పాడు.

గత ఏడాది ఆస్ట్రేలియా భారత పర్యటన సందర్భంగా టీం ఇండియా సీనియర్లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ సమయంలో సచిన్ టెండూల్కర్ జట్టులోని సహచర సీనియర్లకు మద్దతుగా నిలిచాడు. దేశానికి సీనియర్ ఆటగాళ్లు చాలా విలువైన సేవలు అందించారని, వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని టెండూల్కర్ ఆ సమయంలో పేర్కొన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments