Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు: స్టీవ్ వా

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2009 (17:48 IST)
త్వరలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్టు క్రికెటర్ నుంచి పరోపకారిగా మారిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ వన్డే సిరీస్ అత్యంత కఠినమైనదిగా అభివర్ణించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సేన స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌‍లో రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య మహా పోరు తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియా జట్టులో కొన్ని కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇది ఆసక్తికర అంశం. ప్రస్తుతం ఆస్ట్రేలియా మంచి ఫామ్‌లో ఉంది. అయితే, టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేదని గుర్తు చేశారు. అనేకంగా సిరీస్‌ 4-3తో ఒక జట్టు గెలుచుకోవచ్చని, అయితే, ఇందులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో నాకు తెలియదని స్టీవ్ వా చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments