Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు: స్టీవ్ వా

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2009 (17:48 IST)
త్వరలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్టు క్రికెటర్ నుంచి పరోపకారిగా మారిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవా జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ వన్డే సిరీస్ అత్యంత కఠినమైనదిగా అభివర్ణించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీ సేన స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌‍లో రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య మహా పోరు తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆస్ట్రేలియా జట్టులో కొన్ని కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇది ఆసక్తికర అంశం. ప్రస్తుతం ఆస్ట్రేలియా మంచి ఫామ్‌లో ఉంది. అయితే, టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేదని గుర్తు చేశారు. అనేకంగా సిరీస్‌ 4-3తో ఒక జట్టు గెలుచుకోవచ్చని, అయితే, ఇందులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో నాకు తెలియదని స్టీవ్ వా చెప్పారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments