Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంపై భారత్ కన్ను

Webdunia
శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటే టీం ఇండియాకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కనుంది. దీంతో టీం ఇండియా ఆటగాళ్లు ఈ "కాంపాక్ కప్‌"ను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. న్యూజిలాండ్, శ్రీలంకలతో జరుగుతున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ శుక్రవారం ఆడబోతుంది.

ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే.. టీం ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ సేనకు కూడా నెంబర్‌వన్ అని పిలుపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. దీనికి ధోనీ సేన మూడు మ్యాచ్‌ల దూరంలో ఉంది. రెండు లీగ్ మ్యాచ్‌లు, అనంతరం జరిగే ఫైనల్స్‌ను గెలిస్తే ధోనీ సేన ప్రపంచంలో నెంబర్‌వన్ వన్డే జట్టుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెడుతుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments