Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడోదరా వన్డే: సెంచరీని పూర్తిచేసిన గౌతం గంభీర్!

Webdunia
FILE
వడోదరా వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గౌతం గంభీర్ అద్భుత సెంచరీని నమోదు చేసుకున్నాడు. 88 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో గంభీర్ సెంచరీ సాధించాడు. ఇది గౌతం గంభీర్ వన్డే కెరీర్‌లోనే తొమ్మిదో సెంచరీ కావడం గమనార్హం. అలాగే కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండో వన్డే గంభీర్ రెండో సెంచరీ నమోదు చేసుకోవడం విశేషం.

కివీస్‌తో వడోదరాలో జరుగుతున్న మూడో వన్డేలో 225 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్ 30 పరుగుల వద్ద రనౌట్ అయినప్పటికీ, మరో ఓపెనర్, కెప్టెన్ గౌతం గంభీర్ బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ సాధించాడు.

విజయ్ స్థానంలో బరిలోకి దిగిన యంగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (31) గంభీర్‌కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం గంభీర్ (110), విరాట్ కోహ్లీ (31)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా 31.1 ఓవర్లలో భారత్ ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 178 పరుగులు సాధించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments