Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక జట్టుపై కాల్పులు : రాజపక్షే దిగ్ర్భాంతి

Webdunia
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరగడంపై... శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే లంక ఆటగాళ్లను హుటాహుటిన స్వదేశానికి రప్పించేందుకు పాక్ రాజకీయ నాయకులతో చర్చలు జరిపి ఏర్పాట్లను, ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా, పాకిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా గత రెండు సంవత్సరాలుగా ఏ దేశం కూడా... ఆ దేశంలో అడేందుకు ఆసక్తి చూపకపోయినప్పటికీ, లంక ధైర్యం చేసి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న లంక ఆటగాళ్లపై జరిగిన దాడిని ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులను బట్టి, పాక్‌ను ప్రపంచ క్రికెట్ నుంచి వెలివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, ఆటగాళ్లపై జరిగిన దాడిని ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ ముక్త కంఠం ఖండించటమేగాక, తీవ్రమైన చర్యగా భావిస్తున్నాయి. ఇదే గనుక జరిగినట్లయితే పాక్ క్రికెట్ బోర్డుకు, భారీగా నష్టం కలిగే అవకాశం ఉంది. అంతేగాకుండా, ఆ దేశ ఆటగాళ్ల క్రికెట్ భవిత ప్రశ్నార్థకంగా మారుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments