Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు టీ20 మ్యాచ్, వన్డే సిరీస్‌లకు జట్టు ఎంపిక

Webdunia
ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక ట్వంటీ20 మ్యాచ్‌‌తో పాటు ఐదు వన్డేల సిరీస్‌కు గానూ శనివారం భారత జట్టు ఎంపిక జరుగనుంది. జట్టు ఎంపికకు సెలక్టర్లు చెన్నైలో సమావేశం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) వర్గాలు తెలిపాయి.

ఒకే ఒక ట్వంటీ20 మ్యాచ్ ఆగస్ట్ 31న ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్‌లో జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. చివరిదైన ఐదో వన్డే సెప్టెంబర్ 16న కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరుగుతుంది. టెస్ట్‌ సిరీస్‌లో ఆడుతున్న రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అభినవ్ ముకుంద్‌లు సిరీస్‌ ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి రానున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments