Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు వేల పరుగుల క్లబ్‌లో గౌతం గంభీర్

Webdunia
భారత ఓపెనర్ గౌతం గంభీర్ రెండు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. మెక్‌లీన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు నాలుగో రోజైన ఆదివారం గంభీర్ ఈ ఘనతను సాధించాడు. టెస్టుల్లో రెండు వేల పరుగుల క్లబ్‌లో చేరిన 30వ భారత క్రీడాకారుడు కావడం గమనార్హం. ఈ రికార్డును సాధించేందుకు గంభీర్‌కు 43 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.

అంతేకాకండా అత్యం వేగవంతంగా పరుగులు చేసి ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో విజయ్ హజారే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తన కెరీర్‌లో 24వ టెస్ట్ ఆడుతున్న గంభీర్.. 50 సగటుతో కొనసాగుతున్నాడు. నాలుగో రోజున జీతన్ పటేల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని నెట్టి రెండు పరుగులు తీయడంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.

ఈ టెస్టులో ఢిల్లీ లెఫ్ట్ హ్యండర్ బ్యాట్స్‌మెన్‌ సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెల్సిందే. రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విజయ్ హజారే, గౌతం గంభీర్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు వేగంగా పరుగులు చేసి రెండువేల క్లబ్‌లో చేరిన బ్యాట్స్‌మెన్స్‌గా పేరుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments