Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 28 నుంచి జింబాబ్వేలో ముక్కోణపు వన్డే సిరీస్!

Webdunia
FILE
జింబాబ్వేలో వచ్చే నెల మే 28వ తేదీ నుంచి ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, జింబాబ్వేల మధ్య ముక్కోణపు వన్డే సమరం ఉంటుంది.

ఏడు రోజుల పాటు జరిగే ఈ సిరీస్‌కు అనంతరం భారత్-జింబాబ్వేల మధ్య రెండు ట్వంటీ-20 అంతర్జాతీయ క్రికెట్‌ పోటీలు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది.

జింబాబ్వే గడ్డపై జరిగే ఈ సిరీస్‌లో ఆడేందుకు భారత క్రికెట్ జట్టు టీం ఇండియా వచ్చే నెలాఖరున ఆ దేశానికి ప్రయాణం కానుందని బీసీసీఐ తెలిపింది.

మే 28వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌లో భారత్.. ఆతిథ్య జట్టు జింబాబ్వేతో తలపడుతుంది. అలాగే మే 28 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ సిరీస్‌లో మే 30 తేదీన శ్రీలంకతోనూ, జూన్ మూడో తేదీన జింబాబ్వేతోనూ, జూన్ 12, 13 తేదీల్లో జింబాబ్వేలతో రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లను భారత్ ఆడుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. స్వదేశంలో గత ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. జింబాబ్వేలో జరిగే ముక్కోణపు సిరీస్‌లోనూ ధీటుగా రాణించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments