Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్టులో బౌలర్లు రాణిస్తారు: వెటోరి

Webdunia
శుక్రవారం నుంచి వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానున్న భారత్-కివీస్ మూడో టెస్టులో తమ జట్టు బౌలర్లు రాణిస్తారని కివీస్ జట్టు కెప్టెన్, స్కిప్పర్ డేనియల్ వెటోరి నమ్మకం వ్యక్తం చేశాడు. సోమవారంతో రెండో టెస్టు పూర్తవడంతో తమ జట్టు బౌలర్లకు మూడు రోజులు విశ్రాంతి లభించిందని అతడు చెప్పాడు.

రెండో టెస్టులో మూడు రోజులు బౌలర్లలో టీం ఇండియా బ్యాట్స్‌మన్లను బెంబేలెత్తింపజేసిన కివీస్ బౌలర్లు, నాలుగో రోజున కాస్త అలసటకు గురైయ్యారని వెటోరి అన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్లపై, కివీస్ బౌలర్లు తమ సత్తాను తిరిగి నిరూపించేందుకు సిద్ధమవుతున్నారని వెటోరి తెలిపాడు.

ఇదిలా ఉండగా... ఏప్రిల్ మూడో తేదీ నుంచి వెల్లింగ్టన్ స్టేడియంలో భారత్‌తో మూడో టెస్టును కివీస్‌తో ఆడనుంది. నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ను కివీస్ బౌలర్లు, తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా భారత్ ఓటమి కోరల నుంచి గట్టెక్కి, డ్రాగా ముగించుకుంది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments