Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన వరల్డ్‌కప్: క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పండుగ!

Webdunia
ప్రపంచకప్ సమరానికి శనివారంతో తెరపడటంతో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. కపిల్ డెవిల్స్‌‌కు తర్వాత 28 ఏళ్ల విరామానికి అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ధోనీ డెవిల్స్ ప్రపంచకప్ గెలుచుకోవడం పట్ల క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో, పొట్టి ఓవర్ల మెగా ఈవెంట్ ఐపీఎల్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

20 ఓవర్ల ఐపీఎల్ మ్యాచ్‌లు త్వరలోనే క్రికెట్ అభిమానులను ఆకట్టుకోనున్నాయి. 28 తారీఖు వరకు జరిగే ఐపీఎల్ పోటీల్లో మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీ అభిమానులను నలభై రోజులు అలరించింది. ఇక ట్వంటీ-20 టోర్నీ మరో యాభై రోజులు అభిమానులను ఆకట్టుకోనుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments