Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ యాజమాన్యం హెచ్చరిక!

Webdunia
ఆదివారం, 28 మార్చి 2010 (16:43 IST)
మరో ఫ్రాంఛైజీ ఆటగాళ్ళతో చర్చలు జరిపినందుకు గాను ముంబై ఇండియన్ జట్టు యాజమాన్యాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేనేజ్‌మెంట్ హెచ్చరించింది. ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న సమయంలో ఒక ఫ్రాంఛైజీ జట్టుకు చెందిన ఆటగాడితో మరో ఫ్రాంఛైజీ జట్టు యాజమాన్యం చర్చలు జరుపడం ఐపీఎల్ నిబంధనలకు వ్యతిరేకమని ఐపీఎల్ పేర్కొంది.

ఇదిలావుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు రవీంధ్ర జడేజాపై విధించిన నిషేధం చెల్లుతుందని ఐపీఎల్ యాజమాన్యం నియమించిన ఏకసభ్య విచారణ కమిటీ తీర్పు ఇచ్చింది. 2008-09 సంవత్సరానికి జరుగుతున్న ఐపీఎల్ పోటీల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న జడేజా.. ముంబై ఇండియన్ జట్టు తరపున ఆడేందుకు చర్చలు జరిపినట్టు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments