Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ఐపీఎల్ అవార్డు ఫంక్షన్‌: బీసీసీఐ బహిష్కరణ!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవార్డు ప్రదానోత్సవాన్ని బహిష్కరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ముంబైలో నేడు (ఏప్రిల్ 23) జరుగనున్న ఈ ఐపీఎల్ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ ఉన్నతాధికారులు తీర్మానించినట్లు వార్తలు వస్తున్నాయి.

ముంబైలో వైభవోపేతంగా జరుగనున్న ఈ ఐపీఎల్ అవార్డు ప్రదానోత్సవం ఆహ్వాన లేఖలను బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు, సిబ్బంది, క్రికెటర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పంపింది. ఇంకా కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ మరియు కరణ్ జోహర్‌లు ఆధ్వర్యంలో ఈ ఐపీఎల్ అవార్డు ప్రదానోత్సవం జరుగనుంది. కాగా.. ఐపీఎల్-3లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఈ కార్యక్రమంలో ఐపీఎల్ సత్కరించనుంది.

ఈ నేపథ్యంలో.. బీసీసీఐ ఛైర్మన్ శశాంక్ మనోహర్‌కు మద్దతు తెలుపుతూ.. లలిత్ మోడీ చర్యలను వ్యతిరేకిస్తూ.. ఈ అవార్డు ఫంక్షన్‌ను బహిష్కరించాలని బీసీసీఐ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలకమండలికి హాజరు కానని వ్యాఖ్యానించిన లలిత్ మోడీకి నిరసనగా ఐపీఎల్ అవార్డు ఫంక్షన్‌ను బహిష్కరించినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments