Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో 42వ సెంచరీ!

Webdunia
న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత మాస్టర్ బ్లాస్టర్ విజృంభించాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టును తన బ్యాటింగ్‌తో హడలెత్తింపజేశాడు. కివీస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంటూ, 260 బంతుల్లో 26 ఫోర్లతో సచిన్ 160 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో 42వ సెంచరీని సచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతేగాకుండా.. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సంపాదించి పెట్టడంలో సచిన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన సచిన్, హామిల్టన్‌లో శతకం చేసి తన రికార్డును మెరుగు పరుచుకున్నాడు.

ఇదిలా ఉండగా.. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 520 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌పై టీం ఇండియాకు 241 పరుగుల ఆధిక్యం సాధించినట్లైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

Show comments