Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల వరల్డ్‌కప్ : భారత్‌పై కివీస్ విజయం

Webdunia
సిడ్నీలో జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతూ... సూపర్ సిక్స్‌లో స్థానం సంపాదించిన టీం ఇండియాకు న్యూజిలాండ్ జట్టు పగ్గాలు వేసింది. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన సూపర్‌సిక్స్ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది.

టీం ఇండియా కెప్టెన్ జులన్ గోస్వామి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, 207 పరుగులు సాధించి, 49.4 ఓవర్లలో ఆలౌటయ్యింది. కాగా, వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమయిన తరువాత టీం ఇండియా ఆడిన లీగ్ మ్యాచ్‌లన్నింటిలోనూ 200 పరుగుల మార్కును దాటడం ఇది రెండవసారి కావడం గమనార్హం.

బ్యాట్స్‌ఉమన్ అంజుమ్ చోప్రా 106 బంతుల్లో 52 పరుగులు, రీమా మల్హోత్రా 59 బంతుల్లో 52 పరుగులు చేసి టీం ఇండియా 207 పరుగుల స్కోరును సాధించటంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్ కటే పుల్‌ఫోర్డ్ 89 బంతుల్లో 71 పరుగులు సాధించి... కివీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో ఇంకా 14 బంతులు మిగిలి ఉండగానే 210 పరుగులు చేసిన కివీస్ విజయం సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments