Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి చేతులెత్తేసిన టీమిండియా: 224 ఔట్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2011 (22:03 IST)
మూడో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండు బౌలింగు దెబ్బకు కుదేలైన భారత జట్టు కుప్పకూలి 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విరగదీస్తాడనుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ఒకే ఒక్క బంతితో డకౌటై వెనుదిరిగాడు. గంభీర్(38) కుదురుకున్నాడని అనుకునేలోపే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1) ఒకే ఒక్క పరుగు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. రాహుల్ ద్రవిడ్(22), లక్ష్మణ్(30), రైనా(4), మిశ్రా(4), ప్రవీణ్(26), ఇషాంత్(4)లు వరుసగా పెవిలియన్ దారిపట్టారు.

అయితే ఈసారి కెప్టెన్ ధోనీ ఒంటరి పోరాటం చేశాడు. 77 పరుగులు చేసి జట్టు స్కోరు 224కు చేరుకునేందుకు సాయపడ్డాడు. మొత్తమ్మీద మరోసారి టీమిండియా పేలవమైన ఆటతీరును కనబర్చింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments