Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన యధాతథం:పీసీబీ

Webdunia
శనివారం, 3 నవంబరు 2007 (19:42 IST)
FileFILE
దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు పాక్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు అడ్డంకి కాబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారంగానే పర్యటన యధాతథంగా కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పర్యటన సన్నాహకాలలో భాగంగా ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు టీమ్ ఇండియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పాక్‌లో అత్యవసర పరిస్థితి నెలకొన్న కారణంగా ఇరు దేశాల మధ్య నవంబర్ ఐదు నుంచి భారత్‌లో ప్రారంభం కానున్న సిరీస్ రద్దు కావచ్చునన్న వార్తలు సర్వత్రా వ్యాపించాయి. పాక్‌లోని సైనిక పాలకులు క్రికెట్ జట్టును వెనక్కు రప్పించే దిశగా ఆదేశాలను జారీ చేయవచ్చుననే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో పీసీబీ ప్రకటన క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments