Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్ : విరాట్ కోహ్లీ

Webdunia
బుధవారం, 10 జులై 2013 (13:41 IST)
File
FILE
వెస్టిండీస్ గడ్డపై గురువారం భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడని భారత క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు. శ్రీలంకపై విజయం సమష్టి విజయంగా అభివర్ణించాడు.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ ఫలితంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ... జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను చూసి గర్విస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ప్రారంభ మ్యాచ్‌లలో ఓడినా.. తర్వాతి మ్యాచ్‌లలో ఘన విజయాలు భారత జట్టు సత్తాకు నిదర్శనమన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ ధోనీ సారథ్య బాధ్యతలను నిర్వహిస్తాడని కోహ్లీ చెప్పాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments