Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-శ్రీలంక-పాక్‌ల మధ్యే పోటీ ఉంటుంది: రైనా

Webdunia
భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంటుందని టీమిండియా యంగ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కథ ముగిసింది. ప్రస్తుతానికి వరల్డ్ కప్ కోసం భారత్, పాకిస్థాన్, శ్రీలంకలు పోటీ పడుతాయని రైనా వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పోల్చితే గత నాలుగేళ్లలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక జట్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకున్నాయని సురేష్ రైనా అన్నాడు.

అయితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఛాలెంజింగ్‌గా రాణించే అవకాశం ఉందని రైనా చెప్పాడు. యాషెస్ సీరిస్‌లో ఇంగ్లాండ్ ప్రదర్శించిన ఆటతీరును బట్టి చూస్తే ప్రపంచకప్‌లో మెరుగ్గా ఆడే అవకాశం ఉందని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments