Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను కివీస్ మట్టికరిపిస్తుంది: ఆండీ మోల్స్

Webdunia
నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టును న్యూజిలాండ్ సొంతం చేసుకుంటుందని ఆ జట్టు కోచ్ ఆండీ మోల్స్ ధీమా వ్యక్తం చేశారు. కివీస్ జట్టులో బౌలర్లు ధీటుగా రాణించారని, బ్యాట్స్‌మన్లు కూడా పరుగుల కురిపించారని మోల్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

రెండో టెస్టు ఐదో రోజైన సోమవారం మైదానంలో కివీస్ క్రికెటర్లు భారత్‌ను మట్టికరిపిస్తారని మోల్స్ నమ్మకం వ్యక్తం చేశాడు. టీం ఇండియా బ్యాట్స్‌మన్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్లను కివీస్ బౌలర్లు అవుట్ చేస్తే కచ్చితంగా మ్యాచ్ న్యూజిలాండ్ సొంతమవుతుందని ఆండీ మోల్స్ అన్నారు.

నాలుగో రోజైన ఆదివారం టీం ఇండియా ఓ వికెట్ మాత్రమే కోల్పోయిందని, సోమవారం కివీస్ బౌలర్లు ధీటుగా రాణించి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మోల్స్ ఆశించారు.

ఇదిలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో 5-6 తేడాతో కివీస్ ఆధిక్యంలో నిలిచిందని, తమ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉందని మోల్ చెప్పారు. తమ జట్టు ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ చాలా మెరుగైందని, మైదానంలో ప్రతర్థి జట్టుపై ధీటుగా రాణిస్తున్నారని కోచ్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments