Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ: ఫైనల్లో మహారాష్ట్ర, కేరళ

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2011 (12:25 IST)
సీమర్ డొమినిక్ జొసెఫ్ ముత్తుస్వామి 53 పరులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడంతో శనివారం చైన్నైలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆలిండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్స్‌లో మహారాష్ట్ర జట్టు ముంబాయిని 152 పరుగుల తేడాతో ఓడించింది. ‌ సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఫైనల్లో మహారాష్ట్ర కేరళతో తలపడుతుంది.

తొలుత మహారాష్ట్ర తొమ్మిది వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబాయి ఏ దశలోనూ లక్ష్యం సాధించే దిశగా కనిపించలేదు. ఏడో ఓవర్లో ఓపెనర్ స్వప్నిల్ సాల్వీ వికెట్‌ను కోల్పోయింది. కౌస్తుభ్ పవార్ (43), సిద్ధార్ధ ఛిట్నీస్ (46), ఆంకార్ గౌరవ్ (37)లు కొంతమేర రాణించారు.

సంక్షిప్త స్కోర్లు:
మహారాష్ట్ర: 90 ఓవర్లలో 379/9 ఆలౌట్, ముంబాయి: 65.1 ఓవర్లలో 227 ఆలౌట్ ( కౌస్తుభ్ పవార్ 43, సిద్ధార్థ్ ఛిట్నీస్ 46, ఆంకార్ గౌరవ్ 37, డొమినిక్ జొసెఫ్ ముత్తుస్వామి 4/47)

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments