Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లడ్‌లైట్ల కింద మ్యాచ్‌లు నిర్వహించకండి..!: పీసీబీ

Webdunia
FILE
దేశానికి చెందిన ఉన్నత విద్యుత్ సరఫరా సంస్థలు రాత్రిపూట ప్లడ్‌లైట్ల కింద జరగాల్సిన మ్యాచ్‌లను నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో పాటు ఆ దేశ క్రీడా సమాఖ్యలు పేర్కొన్నాయి. విద్యుత్ ఆదాలో భాగంగా.. పాకిస్థాన్‌లో ప్లడ్‌లైట్ల కింద జరిగే మ్యాచ్‌లను తమ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని దేశంలోని భారీ విద్యుత్ సరఫరా సంస్థలు ఆపివేయాలని పీసీబీ సూచించింది.

ఇప్పటికే ఈ విషయాన్ని పాక్‌కు చెందిన పలు విద్యుత్ సంస్థలకు, పీసీబీ, ఇతరత్రా క్రీడా సమాఖ్యలకు తెలియజేసినట్లు పాకిస్థాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఛైర్మన్ ముహమ్మద్ ఖలీద్ విలేకరులతో చెప్పారు.

పాకిస్థాన్‌ విద్యుత్ కొరతతో సతమతమవుతుందని ఖలీద్ వెల్లడించారు. అందుకే ప్లడ్‌లైట్ల కింద జరిగే మ్యాచ్‌లు, ఈవెంట్లను నిర్వహించడాన్ని ఆపివేయాల్సిందిగా కోరినట్లు ఆయన చెప్పారు.

ఇకపోతే.. పాకిస్థాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఛైర్మన్ ముహమ్మద్ ఖలీద్ సూచన మేరకు ప్లడ్‌లైట్ల కింద నిర్వహించే మ్యాచ్‌లను ఆపివేయాలని సంబంధిత విద్యుత్ కంపెనీలకు పీసీబీ సమాచారం అందవేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments