Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెజెంటేషన్ వేడుకలో పటౌడీని మరచిన నిర్వాహకులు

Webdunia
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాజీ భారత కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని విస్మరించింది. సిరీస్ ముగిసిన అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో నిర్వాహకులు విజేతలకిచ్చే పటౌడీ ట్రోఫీ స్థానంలో స్పాన్సర్స్ ట్రోఫీని ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌కు అధికారికంగా అప్పగించారు.

ప్రెజెంటేషన్ వేడుక వేదిక మీద ఆ సమయంలో నవాబ్ పటౌడీతో పాటు ఈసీబీ ఛైర్మన్ గైల్స్ క్లార్క్, స్పాన్నర్స్ ప్రతినిధులు కూడా ఉండటం విశేషం. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ పటౌడీని పూర్తిగా విస్మరించి పటౌడీ ట్రోఫీ కాకుండా ఎన్‌పవర్ ట్రోపీని స్ట్రాస్‌కి అందించాడు. తాము స్ట్రాస్‌కు ఇచ్చినది పటౌడీ ట్రోఫీ కాదని నిర్వాహకులు తెలసుకొనే సమయానికి ప్రెజెంటేషన్ వేడుక ముగిసింది. నిర్వాహకులు చేసిన చర్యను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments