Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలి: ఇజాజ్

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌‍లోపు పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పాక్ అసిస్టెంట్ కోచ్ ఇజాజ్ అహ్మద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పాకిస్థాన్ క్రికెటర్లు ఫీల్డింగ్‌లోని మెలకువలను గ్రహించాలని ఇజాజ్ సూచించాడు. అప్పుడే ట్వంటీ-20 వరల్డ్ కప్ టైటిల్ పాకిస్థాన్ సొంతమవుతుందని పేర్కొన్నాడు.

జట్టులో మేటి క్రికెటర్లున్నప్పటికీ, బౌలింగ్ తీరులో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శన అవసరమని ఇజాజ్ చెప్పాడు. అందుచేత పాకిస్థాన్ క్రికెటర్లు ఫీల్డింగ్ విభాగంలో ఆటగాళ్లకు తీవ్రంగా శిక్షణ పొందాలని హితవు పలికాడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పాక్ ఆటగాళ్లు రాణించే తరహాలో శిక్షణ ఇస్తానని ఇజాజ్ చెప్పుకొచ్చాడు. దీనికోసం ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కోచ్ వెల్లడించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments