Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను నమ్మడం ఒక జోక్: గౌతం గంభీర్ కామెంట్

Webdunia
FILE
పాకిస్థాన్‌ను నమ్మడం ఒక జోక్‌గా భారత క్రికెటర్ గౌతం గంభీర్ అభివర్ణించాడు. సరిహద్దుల్లో ఐదుగురు భారత జవాన్లను పాక్ సైనికులు కాల్చి చంపడం పట్ల గంభీర్ ఘాటుగానే స్పందించాడు.

' సరిహద్దుల్లో పాకిస్థాన్ ఈ ఏడాది 57 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని న్యూస్ పేపర్లలో చూశాను. అయినా మనం వారిని(పాక్) నమ్మాలి! ఇట్సే జోక్' అంటూ గౌతం గంభీర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

కాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్లపై కాల్పుల ఘటనకు సంబంధించి పార్లమెంటులో రక్షణ మంత్ర ఏకే ఆంటోనీ చేసిన ప్ర్టకటనకు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండు చేసింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments