Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్వేజ్ రసూల్‌కు నిరాశ : బీసీసీఐపై ఒమర్ అబ్దుల్లా ఫైర్!

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2013 (13:08 IST)
File
FILE
జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ పర్వేజ్ రసూల్‌కు పూర్తి నిరాశ కలిగించడం పట్ల జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జింబాబ్వే పర్యటనకు రసూల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. అతిని ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వక పోవడం దారుణమన్నారు.

ఓ యువ క్రికెటర్ ఆత్మ స్థైర్యాన్ని జింబాబ్వే తీసుకెళ్లి దెబ్బతీస్తారా? అంటూ బీసీసీఐ తీరుపై ధ్వజమెత్తారు. స్వదేశంలో పక్కనబెట్టడం కంటే ఇది మరీ దారుణంగా ఉందని ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు.

తుది జట్టులో రసూల్‌కు అవకాశం కల్పించకపోవడాన్ని కేంద్ర మంత్రి శశి థరూర్ కూడా తప్పుబట్టారు. యువకులను పరీక్షించడానికే జింబాబ్వే సిరీస్‌ను ఉపయోగించుకున్నా... రసూల్‌ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం వ్యాఖ్యానించింది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments