Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ అవార్డును అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ!

Webdunia
FILE
టీమ్ ఇండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ ఈ అవార్డును ధోనీకి అందజేశారు.

వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును ధోనీ తీసుకోవాల్సి ఉండగా, ఆ కార్యక్రమానికి ధోనీ హాజరు కాలేదు. అభిమానుల హృదయాలను గాయపరిచాడంటూ.. దీనిపై పెద్ద దుమారం కూడా రేగింది.

ఇంకా బీహార్ కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు వివరణ కోరుతూ.. గత మాసం ధోనీకి నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ చేతుల మీదుగా స్వీకరించాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments