Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ ఎలెవన్ కెప్టెన్సీ నుంచి యువీ తొలగింపు?

Webdunia
FILE
వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ-20లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్సీ నుంచి టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ నుంచి యువరాజ్ సింగ్ తొలగించినట్లు సమాచారం.

జట్టు నిర్వాహకుల వద్ద యువరాజ్ సింగ్ అమర్యాదగా ప్రవర్తించిన కారణంగానే కెప్టెన్సీ నుంచి యువీ తప్పించారని తెలిసింది. ఇంకా నిర్వాహం చెప్పిన మాటను యువరాజ్ జవదాటాడని అందుకే కెప్టెన్సీ నుంచి అతన్ని పంజాబ్ ఎలెవన్ జట్టు నిర్వాహకం తొలగించిందని సమాచారం.

ఇకపోతే.. యువరాజ్ సింగ్‌కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో.. అతని స్థానంలో శ్రీలంక స్టార్ ఆటగాళ్లు శ్రీలంక కెప్టెన్ సంగక్కర లేదా మహేల జయవర్ధనేల్లో ఎవరేని ఒకరిని కెప్టెన్‌‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments