న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. న్యూజిలాండ్ పర్యటించే భారత జట్టులో సీనియర్ యువరాజ్ సింగ్కు స్థానం లభించలేదు. కాగా ఈశ్వర్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది.