Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: భారత జట్టు ఇదే-యువీకి నో ఛాన్స్!

Webdunia
FILE
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. న్యూజిలాండ్ పర్యటించే భారత జట్టులో సీనియర్ యువరాజ్ సింగ్‌కు స్థానం లభించలేదు. కాగా ఈశ్వర్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

జట్టు వివరాలు :
కెప్టెన్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరన్‌లు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments