Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ టెస్ట్ : టేలర్, రైడర్ సెంచరీలు

Webdunia
టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో టేలర్, జెస్సీ రైడర్‌లు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కీలకమైన రెండో టెస్ట్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, టీ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

కివీస్ ఓపెనర్ల మకింతోష్ 12, గుప్తిల్ 8, జెమీ హో ఒకే ఒక్క పరుగుతోనే పెవిలియన్ చేరగా, కష్టాల్లో పడ్డ జట్టును టేలర్, జెస్సీ రైడర్‌లు ఆదుకుని స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ నేపథ్యంలో టేలర్ 151, రైడర్ 107 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే... గాయం కారణంగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన సంగతి విదితమే. ఈ మేరకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేపట్టగా, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments