Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోని సేన అలవోకగా గెలుస్తుంది: రమీజ్

Webdunia
టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు కివీస్‌పై అలవోకగా గెలుస్తుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అన్నారు. ప్రస్తుతం ఏ జట్టునైనా ఓడించాలంటే అది భారతేనని ఆయన చెప్పారు. కెప్టెన్ ధోని జట్టును ముందుండి నడిపిస్తాడని రమీజ్ నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రస్తుత భారత్ జట్టు 90ల్లో పాక్ జట్టులా ఉందని, అప్పుడు పాక్‌కు అత్యుత్తమ బౌలింగ్ వనరులతో పాటు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండేదని రమీజ్ అన్నారు. ఐతే భారత్ ఒకడుగు ముందుకేసి ఆసీస్‌ను వన్డే సిరీస్‌లో మట్టికరిపించిందని గుర్తు చేశారు.

భారత్‌ను కివీస్ కష్టాల్లోకి నెట్టుతుందని అనుకోవడం లేదని, ప్రస్తుతం ఆ జట్టు బౌలింగ్‌లో అంత పసలేదని, కచ్చితంగా భారత్ అలవోకగా గెలుపును నమోదు చేసుకుంటుందని రమీజ్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments