Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద.ఆఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యం

Webdunia
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా జట్టు 197 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంమది. జట్టు బ్యాట్స్‌మెన్స్ ప్రిన్స్ (150), కల్లీస్ (102)లు సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు తన తొలిఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. దీంతో 195 పరుగులు ఆధిక్యం లభించింది.

ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు మూడో టెస్టులో గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని 2-1గా తగ్గించాలని భావిస్తోంది. తదనుగుణంగా బ్యాటింగ్ చేస్తోంది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments