Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూరదర్శన్‌లో భారత్ - కివీస్ వన్డేల ప్రసారం

Webdunia
ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే, ట్వంటీ-20 పోటీలను జాతీయ ఛానల్ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రెండు ట్వంటీ-20లతో సహా, ఐదు వన్డేలను కలుపుకుని మొత్తం ఏడు మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్టు ఆ డిడి అధికారులు వెల్లడించారు.

47 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా ఈనెల 20వ తేదీన కివీస్ గడ్డపై కాలుమోపిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ట్వంటీ-20, వన్డేలు కాకుండా, మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏడు మ్యాచ్‌లను దూరదర్శన్‌ జాతీయ ఛానల్‌ డిడి-1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments