Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాకు బయలుదేరిన మహేంద్ర సింగ్ ధోనీ సేన!

Webdunia
FILE
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడేందుకుగాను సీనియర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ మరియు జార్ఖండ్ డైనమేట్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలతో కూడిన భారత టెస్టు క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాకు బయలుదేరింది. సచిన్, ధోనీలతో కూడిన 9 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాకు ప్రయాణమైంది.

ఈ జట్టులో ధోనీ, టెండూల్కర్‌లతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, శ్రీశాంత్, వృద్ధిమాన్ సహా, సురేష్ రైనా, ఇషాంత్ శర్మ జట్టు మేనేజర్ బిస్వాల్‌లు ఉన్నారు. దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకునే ఈ జట్టు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది.

ఇంతకుముందే దక్షిణాఫ్రికా పిచ్‌లను పరిశీలించేందుకు టీమిండియా ప్లేయర్స్ పుజారా, జయదేవ్, ఉమేష్ యాదవ్‌లతో పాటు గ్యారీ కిర్‌స్టెన్‌లు సౌత్ ఆఫ్రికా చేరుకున్నారు. అలాగే రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments