Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్టు: దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 454

Webdunia
సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట విజయలక్ష్యంగా 545 పరుగులను కంగారులు నిర్ణయించారు. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగుల ఆధిక్యం సాంధించిన కంగారులు రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్ల ధాటికి కేవలం 207 పరుగులకే కుప్పకూలారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట 454 పరుగుల విజయలక్ష్యం ఖరారైంది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కలిస్‌, ఎన్తిని మూడు, పాల్‌ హారిస్‌ రెండు, మోర్కెల్‌, డేల్‌ స్టెయిన్‌ వికెట్‌ చొప్పున పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్మిత్‌సేన నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

హషీమ్‌ ఆమ్లా (43), జాక్వస్‌ కలిస్‌ (26) క్రీజులో కొనసాగుతున్నారు. సఫారీలు విజయం సాధించాలంటే ఆఖరి రోజైన సోమవారం మరో 276 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments