Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెక్కన్ ఛార్జర్స్‌ టీమ్ స్పాన్సర్‌గా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు డెక్కన్ చార్జర్స్‌కు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. డెక్కన్ చార్జర్స్ జట్టు కో-ఓనర్ గాయత్రీ రెడ్డి, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ వైస్-ప్రెసిడెంట్ (ఇండో-నేపాల్) ఆర్హన్ అబ్బాస్ హైదరాబాద్‌లో యుక్తంగా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ ఐదో ఎడిషన్ నుంచి మొదలుకొని మూడేళ్ల కాలానికి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. విమానయాన రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ జట్టుకు స్పాన్సరర్‌గా వ్యవహరించనుండటం సంతోషాన్నిస్తుందని గాయత్రీ రెడ్డి అన్నారు.

నూతన స్పాన్సరర్‌తో పాటు అంతర్జాతీయ మేటి ఆటగాళ్లు, యువ క్రికెటర్లతో సరికొత్త శోభను సంతరించుకున్న డెక్కన్ చార్జర్స్ జట్టు ఐపిఎల్-5లో విజయభేరి మోగించి మరోసారి టైటిల్ విజేతగా నిలిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోందని గాయత్రీ రెడ్డి చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

Show comments