Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20: బౌలింగ్ కోచ్‌గా సైమన్స్ కొనసాగింపు!

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై వచ్చే నెలలో ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్ వరకు భారత బౌలింగ్ కోచ్‌గా ఎరిక్ సైమన్స్ కొనసాగుతాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి బౌలింగ్ కోచ్‌గా నియమితమైన సైమన్స్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మరియు వన్డే సిరీస్‌లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టుకు సైమన్స్ కోచ్‌గానే కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికోసం అతని పదవీ కాలాన్ని పొడిగించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

ఇకపోతే.. ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల ట్వంటీ-20 మెగా టోర్నమెంట్, మే 16వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments