Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచకప్: భుజం గాయంతో సెహ్వాగ్ ఔట్

Webdunia
PTI
హిట్టింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వంటీ-20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. భుజం గాయం కారణంగా టీ-20 ప్రపంచ‌కప్ టోర్నమెంట్ నుంచి వీరు నిష్క్రమించాడు. దీంతో సెహ్వాగ్ స్థానంలో తమిళనాడు బ్యాట్సమన్ మురళీ విజయ్ పేరును ఖరారు చేస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అదేవిధంగా జట్టు వైస్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తాడని తెలిపారు.

ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్ మాట్లాడుతూ... భుజం గాయంతో బాధపడుతున్న సెహ్వాగ్‌కి కనీసం మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలుపారన్నారు. దీంతో ఐసీసీ ప్రపంచకప్ టీ-20లో అతని స్థానంలో స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతించిందని తెలిపారు. దానిని అనుసరించి ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సెహ్వాగ్ స్థానంలో మురళీ యాదవ్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు.

చెప్పుకోదగ్గ విషయమేమిటంటే... 2009లో టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్ సమయంలోనూ ఇంగ్లండ్‌కు ప్రయాణిస్తున్న సమయంలో సెహ్వాగ్ గాయాలపాలై ఆడలేకపోయాడు. మళ్లీ ఈ ఏడాది జరుగనున్న టి-20 టోర్నమెంట్‌లో సైతం గాయం కారణంగా పాల్గొనలేకపోతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments