Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 1న ఐసీసీ చీఫ్‌గా పవార్ బాధ్యతల స్వీకరణ!

Webdunia
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడిగా కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసీసీ పీఠాన్ని చేపట్టే రెండో భారతీయుడిగా శరద్ పవార్ రికార్డు సృష్టించనున్నారు. గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా పేరు గడించిన విషయం తెల్సిందే. ఈయన 1997లో ఐసీసీ చీఫ్‌గా కొనసాగారు.

ప్రస్తుతం ఐసీసీ చీఫ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మోర్గాన్ కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత జులై ఒకటో తేదీ నుంచి శరద్ పవార్ ఆ పదవిని చేపడుతారు. ఈ మేరకు. ఆదివారం జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో పవార్ ఎంపికకు ఆమోదముద్ర వేస్తారు. అలాగే, ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఉపాధ్యక్ష పదవికి ఆస్ట్రేలియా మాజీ ప్రధాని జాన్‌ హొవార్డ్‌ వేసిన నామినేషన్‌పై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments