Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వేలో ముక్కోణపు వన్డే సిరీస్: బీసీసీఐ

Webdunia
వచ్చే జూలై నెలలో జింబాబ్వే గడ్డపై భారత్ ముక్కోణపు వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ టోర్నీలో ఆతిథ్య జింబాబ్వే జట్టుతో పాటు దక్షిణాఫ్రికా, భారత్ జట్లు పాల్గొంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించాయి. జూన్ నెలలో ఇంగ్లండ్‌ గడ్డపై ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత జూన్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత భారత్ కరేబియన్ దీవుల్లో నాలుగు వన్డే మ్యాచ్‌లను వెస్టిండీస్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల తర్వాత ముక్కోణపు సిరీస్‌ను ఆడేందుకు జింబాబ్వేకు వెళుతుంది. ఈ టోర్నీలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటాయని చెప్పారు.

జులైలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చేపట్టాల్సిన పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఈ పర్యటన యధావిధిగా జరుగుతుందని, కివీస్ జట్టు స్థానంలో భారత్ వస్తుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. అలాగే, కెన్యా క్రికెట్ జట్టు మూడో దేశంగా పాలు పంచుకోవచ్చని సూచన ప్రాయంగా వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments