Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నస్వామి స్టేడియంలో పేలుడు: ఇద్దరికి గాయాలు

Webdunia
PTI
బెంగళూరులో ఎమ్. చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఓ పోలీసుతో సహా ఇద్దరు గాయాలకు గురైయ్యారు. కానీ ఈ పేలుడుకు అనంతరం పరిస్థితి సద్దుమణగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌ల మధ్య 52వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది.

స్టేడియంకు 11వ గేట్ వద్ద జరిగిన ఈ పేలుడులో ఓ పోలీస్‌తో పాటు ప్రైవేట్ భద్రతా అధికారి కూడా గాయాలకు గురైనట్లు తెలిసింది. ఈ పేలుడులో గాయానికి గురైన ఇద్దరిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

చిన్నస్వామి స్టేడియంలోని జనరేటర్ గదిలో ఈ పేలుడు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమయ్యేందుకు ఒక గంట ముందు ఈ పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం టాస్ గెలిచిన ఛాలెంజర్స్ కెప్టెన్ కుంబ్లే ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

Show comments