Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ విజయపరంపర

Webdunia
సోమవారం, 29 మార్చి 2010 (09:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తన విజయపరంపరను కొనసాగిస్తోంది. ఆ జట్టు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ వీరవిహారం చేయడంతో సచిన్ టెండూల్కర్సేన 41 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య కీలక పోటీ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఆ తర్వాత 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన గిల్లీ సేన 131 పరుగులకే కుప్పకూలింది.

సచిన్ సేనలో.. హర్భజన్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ (49 పరుగులు) చేయడమేకాకుండా, బౌలింగ్‌లో (మూడు వికెట్లు) కూడా రాణించాడు. దీంతో ప్రత్యర్థి జట్టు తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్‌తో ముంబై సేన తాను ఆడిన ఆరు మ్యాచ్‌లోల ఐదింటిలో విజయం సాధించగా, ఒకదానిలో పరాజయం పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments