Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఆటగాళ్ళ చేరికతో పటిష్టమైన ఆర్.సి: మాల్యా

Webdunia
వచ్చే ఐపీఎల్ రెండో సీజన్‌లో అసలైన ట్వంటీ-20 జట్టులా బరిలో నిలుస్తామని రాయల్ ఛాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా పేర్కొన్నారు. ఐపీఎల్ తొలి సీజన్ సందర్భంగా టెస్టు జట్టు అంటూ అపవాదులు ఎదుర్కొన్న తమ జట్టు కొత్త ఆటగాళ్ల చేరికతో అసలు సిసలు టీ-20 జట్టుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై మాల్యా మాట్లాడుతూ పీటర్సన్, ఊతప్ప, రైడర్‌లాంటి ఆటగాళ్ల చేరికతో తమ రాయల్ ఛాలెంజర్స్ బలీయంగా తయారైందని అన్నారు. చక్కని బ్యాట్స్‌మెన్‌గా పేరున్న ఆటగాళ్లు తమ జట్టులో చేరిన తరుణంలో ఇకపై తమది టెస్టు జట్టు అని ఎవరూ అనలేరని ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో డేల్ స్టెయిన్, జాక్వస్ కలీస్‌లాంటి ఆటగాళ్లు ఉన్నందున దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐపీఎల్ రెండో సీజన్‌లో తమ జట్టుకు మంచి ఆదరణ లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments