Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్

Webdunia
FILE
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా కొలంబోలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో 156 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై సునాయాసంగా విజయాన్ని చేజిక్కించుకుంది.

ఓపెనర్ కార్తీక్ నాలుగు పరుగులు చేసి మిల్స్ జట్టు స్కోరు ఏడు పరుగులవద్ద ఔటైనాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ద్రావిడ్, సచిన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో వెట్టోరి, ఓరమ్‌లు విజృంభించి సచిన్, ద్రావిడ్‌లను ఔట్ చేశారు.

ఆ తర్వాత యువరాజ్ సింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెట్టోరి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. సచిన్ 46, ద్రావిడ్ 14, యువరాజ్ 8 పరుగులకే ఔట్ అయ్యారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 46.3 ఓవర్లలోనే 155 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. భారత భౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం- హైదరాబాదులో భారీ వర్షాలు (video)

బెంగళూరులో దారుణం- మహిళ హత్య.. ఫ్రిజ్‌లో 30 ముక్కలుగా నరికిన..?

దేవుడే అన్నీ చేయిస్తాడు.. నా నోటి నుంచి నిజాలు చెప్పించాడేమో: చంద్రబాబు

సనాతన ధర్మాన్ని నమ్ముతున్నా.. ప్రాయశ్చిత్తం కోసం 11 రోజుల దీక్ష: పవన్

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రూ.2,000 కోట్లను విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జెనీవాలో అన్నయ్య పెళ్లి.. హాజరైన సమంత.. ఫోటో వైరల్

వరద సహాయార్థం చంద్రబాబు నాయుడుకి 25 లక్షల విరాళం అందజేసిన నందమూరి మోహన్ రూప

హీరో సాయి దుర్గ తేజ్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ నిర్మాణం

విక్టరీ వెంకటేష్ చిత్రం సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

నమ్రత ఘట్టమనేని క్లాప్ తో అశోక్ గల్లా హీరోగా చిత్రం ప్రారంభం

Show comments