Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ గడ్డపై 'మాస్టర్ బ్లాస్టర్' సరికొత్త రికార్డు

Webdunia
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరులుగు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. వన్డే, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన సచిన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ జట్టు 1967-68 సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనలో అజిత్ వాడేకర్ 328 పరుగులు సాధించాడు.

ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న సచిన్.. అజిత్‌ను అధిగమించి 335 పరుగులు చేశాడు. చివరి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆడాల్సి ఉండడంతో సచిన్ ఈ రికార్డును మరింత మెరుగు పరుచుకోనున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ద్రవిడ్, ఫరూక్‌ ఇంజనీర్, అజరుద్దీన్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో 300 పైచిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ కూడా సచిన్ కావడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments