Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ- 20 మత్తులో పడదు: లోర్గాత్

Webdunia
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ట్వంటీ- 20 క్రికెట్‌కు ఆదరణ భారీగా పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ తరహా క్రికెట్ మత్తులో పడబోదని ఐసీసీ సీఈవో హరూన్ లోర్గాత్ చెప్పారు. ఐసీసీ ట్వంటీ- 20 క్రికెట్ మత్తులో పడబోదని, ఈ తరహా క్రికెట్‌కు క్యాలెంటర్‌లో ఎక్కువ చోటు కల్పించబోదని చెప్పారు.

ఇటీవల పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌కు స్టేడియం నిండింది. 23 వేల మంది సామర్థ్యం ఉన్న ఒవెల్ స్టేడియం నిండటంపై లోర్గాత్ మాట్లాడుతూ.. ట్వంటీ- 20 మ్యాచ్‌లపై విధించిన పరిమితిని ఎత్తివేయాలనుకోవడం లేదన్నారు.

ఒక్కో దేశం ఏడాదికి కొన్ని ట్వంటీ- 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని ఐసీసీ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ట్వంటీ- 20 క్రికెట్ ఎప్పుడూ ఊరిస్తుంటుంది. అయితే దీనిపై పరిమితి ఎత్తివేయడం తెలివైన నిర్ణయం కాబోదని లోర్గాత్ అభిప్రాయపడ్డారు. దాని మత్తులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments