Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీఎల్‌కు యూసఫ్ స్వస్తి!?

Webdunia
ఐపీఎల్ తొలి సీజన్‌లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ యూసఫ్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)కు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు.

యుఎఇలో ఏప్రిల్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో పాక్ తరపున ఆడాలని యూసఫ్ భావిస్తున్నాడని పీసీబీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు యూసుఫ్ తెలియజేశాడని తెలిసింది.

ఇదిలా ఉండగా... గత ఏడాది ఐసీఎల్‌లో పాల్గొనని కారణంగా, అతనిపై పీసీబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments