Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేదిక మార్పు: సచిన్ నిరాశ

Webdunia
ఐపీఎల్ రెండో సీజన్ వేదిక మారడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఐపీఎల్ టోర్నీ విదేశాలకు మారిన కారణంగా మరికొన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండడం ఎవరికైన కష్టమేనని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించాడు.

ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ ఐపీఎల్ వేదిక మారడం తనకు నిరాశ కలిగించిందన్నాడు. అయితే అందరూ టోర్నీ జరగాలనే అనుకుంటున్నారని సచిన్ పేర్కొన్నాడు. మరోవైపు టీం ఇండియా కొద్ది ఏళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తుండడం పట్ల సచిన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

తన ఇరవై ఏండ్ల కెరీర్‌లో గత మూడు, నాలుగేళ్లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆస్వాదిస్తున్నంత మజాను ఇంతకుముందు తానెన్నడూ ఆస్వాదించలేదని సచిన్ పేర్కొన్నాడు. టీం ఇండియా అడుగుపెట్టిన ప్రతిచోటా టెస్టు విజయాలు సాధిస్తోందని, అలాగే కివీస్ గడ్డపై టెస్ట్ విజయం సాధించిన జట్టులో తాను, ద్రావిడ్ ఉండడం సంతోషాన్ని కలిగిస్తోందని సచిన్ అన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments